Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

రంజన్ పవిత్ర మసన నేడు శమీర్పేట్ మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డ్ 7 లలో నిర…

[ad_1] రంజన్ పవిత్ర మసన నేడు శమీర్పేట్ మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డ్ 7 లలో నిర్వహించిన దవాత్ ఈ ఇఫ్తార్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. #ramzan #iftar [ad_2] Source

కీసర మండల ఆత్మీయ సమ్మేళన లో గౌరవ మంత్రివర్యులు @chmallareddybrs, మరియు ఇతర ఛైర్మ…

[ad_1] కీసర మండల ఆత్మీయ సమ్మేళన లో గౌరవ మంత్రివర్యులు @chmallareddybrs, మరియు ఇతర ఛైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో కలసి పాల్గొనడం జరిగింది. [ad_2] Source

గౌరవ రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ @talasanisrinivasyadav…

[ad_1] గౌరవ రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ @talasanisrinivasyadav గారిని వెస్ట్ మారేడ్ పల్లి లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. [ad_2] Source

నేడు నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ @brsparty ఆత్మీయ సమ్మేళనలో గౌరవ శాసనసభ్యులు…

[ad_1] నేడు నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ @brsparty ఆత్మీయ సమ్మేళనలో గౌరవ శాసనసభ్యులు @kp_vivekanand , మేయర్ నీల గోపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మరియు ఇతర శ్రేణులతో కలసి పాల్గొనడం జరిగింది. కష్టసుఖాలల్లో కలసి ఉంటూ, దేశ శ్రేయస్సు కై సాగుతున్న ఈ ప్రయాణంలో #BRSParty కి కార్యకర్తలే బలం.. బలగం.. [ad_2] Source

నేడు రంజాన్ ఉత్సవాలలో భాగంగా వార్డ్ 1 పెన్షన్ లైన్ లో మాజీ బోర్డ్ ఉపాధ్యక్షులు @…

[ad_1] నేడు రంజాన్ ఉత్సవాలలో భాగంగా వార్డ్ 1 పెన్షన్ లైన్ లో మాజీ బోర్డ్ ఉపాధ్యక్షులు @jmrtrs గారి ఆధ్వర్యంలో నిర్వహించిన #ramzan కానుకల పంపిణీ కార్యక్రమంలో మాజీ బోర్డ్ సభ్యులు పాండు యాదవ్, బోయినపల్లి మైనారిటీ నాయకులు హిఫ్జుర్ రెహ్మాన్ షరీఫ్, అట్ట అల్లాహ్ శరీఫ్, ఖాదర్ పాషా, హసీమ్ మరియు ఇతర నాయకులతో కలసి పాల్గొనడం జరిగింది. #eidmubarak [ad_2] Source

అంబేద్కర్ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ పలు ప్రాంతలలో మాజీ బోర్డ్ సభ్యులతో మరియు ఇ…

[ad_1] అంబేద్కర్ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ పలు ప్రాంతలలో మాజీ బోర్డ్ సభ్యులతో మరియు ఇతర నాయకులతో కలిసి భారతరత్న #Ambedkar గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, వారి కీర్తిని చాటిస్తూ #bikerally నిర్వహించడం జరిగింది. #ambedkarjayanti #ambedkarism [ad_2] Source