Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

నేడు మెజెస్టిక్ గార్డెన్స్, ఎర్రగడ్డలో తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నిషియన్స…

[ad_1] నేడు మెజెస్టిక్ గార్డెన్స్, ఎర్రగడ్డలో తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నిషియన్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర వార్షికోత్సవ మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు సమకొండల్ రెడ్డి, కనిసవేతనల చైర్మన్ నారాయణ, మేడ్చల్ జిల్లా #BRTU అధ్యక్షులు ప్రభాకర్, మరియు ఇతర జిల్లా నాయకులు, ఎలక్ట్రికల్ కార్మిక సోదరులు పాల్గొన్నారు. #tpetf [ad_2] Source

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా కంటోన్…

[ad_1] తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ లోని ప్రభుత్వ పాఠశాలలో బోర్డ్ సభ్యులు @jmrtrs , @nalini_kiran_venkat_rao , @pyarasani_shyam_kumar మరియు నాయీమ్ గార్లతో కలిసి వేడుకలు నిర్వహించి విద్యార్థులకు పుస్తకాలు మరియు యూనిఫామ్ లను అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతి బాటలో ముందుకు సాగుతుంది. #TelanganaFormation #TelanganaTurns10 [ad_2] Source

నేడు శ్రీ పూరి #Jagannath రథోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ లోని ఇస్కాన్ దేవాలయంల…

[ad_1] నేడు శ్రీ పూరి #Jagannath రథోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ లోని ఇస్కాన్ దేవాలయంలో స్వామి వారిని దర్శించుకొని రథయాత్రలో @jmrtrs గారితో కలిసి పాల్గొనడం జరిగింది. #JagannathRathYatra [ad_2] Source

చేరిగిపోనిది నీ ఘనత .. మరువలేనిది నీ మమత.. మీరు లేని లోటు తీర్చలేనిది.. కంటోన్మె…

[ad_1] చేరిగిపోనిది నీ ఘనత .. మరువలేనిది నీ మమత.. మీరు లేని లోటు తీర్చలేనిది.. కంటోన్మెంట్ ప్రజలకు మీరు చేసిన సేవ మరువలేనిది.. మీరు ఎల్లప్పుడూ మా అందరి హృదయాలలో కొలువై ఉంటారు.. స్వర్గీయ వార్డ్ 3 బోర్డ్ సభ్యులు శ్రీ ప్రభాకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. #restinpeace [ad_2] Source

నేడు #MTAR కంపనీ కార్మిక సోదరులతో ఆత్మీయసభ నిర్వహించి కార్మిక సోదరులు ఎదుర్కొంటు…

[ad_1] నేడు #MTAR కంపనీ కార్మిక సోదరులతో ఆత్మీయసభ నిర్వహించి కార్మిక సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో విజయధ్వజాన్ని ఎగరేసి మన హక్కుల సాధనకై పోరాడుదాం.✊🏻 [ad_2] Source

కీసర మండలం భోగారం గ్రామంలో శ్రీ పిట్టల గండి మైసమ్మ ఆలయంలో నిషాద [పిట్టల] సంఘం వా…

[ad_1] కీసర మండలం భోగారం గ్రామంలో శ్రీ పిట్టల గండి మైసమ్మ ఆలయంలో నిషాద [పిట్టల] సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సంచార తెగల సంక్షేమానికి అమ్మవారి దీవెనలు తోడుండలని కోరుకుంటున్నాను. [ad_2] Source

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుత్బుల్లాహ్ పూర్ నియోజకవర్గ నికి చెందిన …

[ad_1] ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుత్బుల్లాహ్ పూర్ నియోజకవర్గ నికి చెందిన మలోతు రాజు గారి కుటుంబానికి గౌరవ శాసనసభ్యులు @kp__vivekanand గారితో మరియు #BRTU టాక్సీ సెక్టార్ వారి ఆధ్వర్యంలో ₹5,00,000 చెక్ ను అందించడం జరిగింది. #thankyouKCR [ad_2] Source