Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మచ్చ బొల్లారం డివిజన్: లక్ష్మీనారాయణ కాలనీ భూదేవి నగర్లో గత 20 సంవత్సరాలుగా ఉన్న ఓపెన్ నాలను నాలా సమీప నివాసి నాలా ను ఆక్రమణ చేసి పూడ్చి వేస్తున్నారని సమాచారం తెలుసుకుని అధికారులు స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

మచ్చ బొల్లారం డివిజన్: ఈరోజు మచ్చ బొల్లారం డివిజన్ లక్ష్మీనారాయణ కాలనీ భూదేవి నగర్లో గత 20 సంవత్సరాలుగా ఉన్న ఓపెన్ నాలను నాలా సమీప నివాసి నాలా ను ఆక్రమణ చేసి పూడ్చి వేస్తున్నారని సమాచారం తెలుసుకుని అధికారులు స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం లో అల్వాల్ మున్సిపల్ సర్కిల్ డి ఈ […]

తుర్కపల్లి బొల్లారం రైల్వే గేట్ L C 249 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి (RUB ) శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

తుర్కపల్లి బొల్లారం: ఈ రోజు అమృత్ భరత్ స్టేషన్ పథకం లో భాగంగా రూ. 41 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్ ల బహుమతీ 554 రైల్వే స్టేషన్ ల పునరాభివృద్ధి కి మరియు 1500 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు/ అండర్ పాస్ జాతికి అంకితం , శంకుస్థాపన ప్రారంభం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే జరిగే కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం లోని తుర్కపల్లి బొల్లారం రైల్వే గేట్ L C 249 వద్ద […]

136 డివిజన్ నేరేడ్మెట్ లోని ఆర్కే పురం హనుమాన్ నగర్ లో ఫౌండర్ బి కళ్యాణ్ కుమార్ కేకే వారియర్ టైక్వాండో అకాడమీ కలర్ బెల్ట్ ప్రమోషన్ లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలర్ బెల్ట్ ప్రధానం చేశారు.

25-02-2024: 136 డివిజన్ నేరేడ్మెట్ లోని ఆర్కే పురం హనుమాన్ నగర్ లో ఫౌండర్ బి కళ్యాణ్ కుమార్ కేకే వారియర్ టైక్వాండో అకాడమీ కలర్ బెల్ట్ ప్రమోషన్ లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలర్ బెల్ట్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ సుహాసిని, హరీష్ స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి,జీకే హనుమంతరావు,రావుల అంజయ్య, మధుసూదన్,శ్రీనివాస్, సాయి కృష్ణ గౌడ్ […]

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

25-02-2024: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మాజీ మంత్రి వర్యులు,బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల తాకరామారావు , మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు బి అర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో నేరేడ్ మేట్ డివిజన్ ఎంప్లాయ్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు సీసీ రోడ్డు, డ్రైనేజీ , కమ్యూనిటీ హాల్ నిర్మాణం, చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి డ్రైనేజీ పై కప్పు ఏర్పాటు చేయాలని పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈరోజు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో నేరేడ్ మేట్ డివిజన్ ఎంప్లాయ్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు సీసీ రోడ్డు, డ్రైనేజీ , కమ్యూనిటీ హాల్ నిర్మాణం, చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి డ్రైనేజీ పై కప్పు ఏర్పాటు చేయాలని పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. ఈ యెక్క కార్యక్రమంలో […]

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో( Catholics Association of Hyderabad ) క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరబాద్ సభ్యులు, ఆల్ మల్కాజ్ గిరి పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు *మాజీ మంత్రి వర్యులు, మేడ్చల్ ఎమ్మెల్యే శ్రీ చామకుర మల్లారెడి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి * గార్లను మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గా అధ్యదిక మెజారిటీ తో గెలిచినదుకు అభినందిస్తూ , చిరు సన్మాన సత్కారం చేసారు.

ఈరోజు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో( Catholics Association of Hyderabad ) క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరబాద్ సభ్యులు, ఆల్ మల్కాజ్ గిరి పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు *మాజీ మంత్రి వర్యులు, మేడ్చల్ ఎమ్మెల్యే శ్రీ చామకుర మల్లారెడి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి * గార్లను మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గా అధ్యదిక మెజారిటీ తో గెలిచినదుకు అభినందిస్తూ , చిరు సన్మాన సత్కారం చేసారు. […]

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మల్కాజ్ గిరి నియోజక వర్గం లోని ROB/RUB , ఫ్లై ఓవర్స్ ల గురించి GHMC Projects ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

హైదరాబాద్ : ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మల్కాజ్ గిరి నియోజక వర్గం లోని ROB/RUB , ఫ్లై ఓవర్స్ ల గురించి GHMC Projects ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో ముఖ్యంగా వాజ్ పాయ్ నగర్, గౌతమ్ నగర్, బొల్లారం, సఫీల్ గూడా, అల్వాల్ లయోలా కళాశాల సమీపంలో, వెంకటాపురం, కాకతీయ నగర్, వినాయక్ నగర్, […]

మల్కాజ్ గిరి డిస్ట్రిక్ట్ కోర్టు గురించి (ఆర్ అండ్ బి) రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మల్కాజ్ గిరి డిస్ట్రిక్ట్ కోర్టు గురించి (ఆర్ అండ్ బి) రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కోర్టు నిర్మాణా నమూనా పత్రాలను పరిశీలించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ , కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కాపీలను, చీఫ్ జస్టిస్ హ్యాండోవర్ కరెస్పాండెన్స్ కాపీలను అందజేయాలని తెలిపారు. ఈ యెక్క కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు ఈ ఈ […]

అల్వాల్ సర్కిల్ కు చెందిన ముస్లిం సోదరులు, మతపెద్దలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ మాసం లో మసీదుల వద్ద కనీస వసతులు త్రాగు నీరు,పరిసరాల పరిశుభ్రత, రోడ్లు, ట్రాఫిక్, వీధి దీపాలు వంటి అంశాల పైన సౌకర్యాలు కల్పించలని వినతి పత్రం అందజేశారు.

ఈరోజు (22-02-2024) ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో అల్వాల్ సర్కిల్ కు చెందిన ముస్లిం సోదరులు, మతపెద్దలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ మాసం లో మసీదుల వద్ద కనీస వసతులు త్రాగు నీరు,పరిసరాల పరిశుభ్రత, రోడ్లు, ట్రాఫిక్, వీధి దీపాలు వంటి అంశాల పైన సౌకర్యాలు కల్పించలని వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. ఈ యెక్క కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,10,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు రాణి లావణ్య కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈరోజు(21-02-2024) మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మౌలాలి డివిజన్ కు చెందిన రాణి లావణ్య అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,10,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు రాణి లావణ్య కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.