Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మచ్చ బొల్లారం డివిజన్ లోని కొత్త బస్తీ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ క్రింది భాగంలో మురికి కాలువ నాలా లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్ధాలను తొలగించాలని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి తెలుపగా పరిశీలించడం జరిగింది.

మచ్చ బొల్లారం : 03-03-2024 మచ్చ బొల్లారం డివిజన్ లోని కొత్త బస్తీ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ క్రింది భాగంలో మురికి కాలువ నాలా లో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్ధాలను తొలగించాలని * మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి * గారికి తెలుపగా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, లక్ష్మణ్ యాదవ్, వి ఎన్ రాజు, మల్లేష్, […]

అల్వాల్ డివిజన్ లోని కొత్త బస్తీ అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ మరియు బొల్లారం నాగమ్మ దేవాలయo సమీపంలో గల కొత్త బస్తీ కమ్యూనిటీ హాల్ లలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

అల్వాల్: ఈ రోజు అల్వాల్ డివిజన్ లోని కొత్త బస్తీ అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ మరియు బొల్లారం నాగమ్మ దేవాలయo సమీపంలో గల కొత్త బస్తీ కమ్యూనిటీ హాల్ లలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుంది అని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని నేటి నుండి 5వ […]

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాని తిప్పికొడుతూ బిఅర్ఏస్ పార్టీ తలపెట్టిన చలో మేడిగడ్డ కు మల్కాజ్గిరి నియోజకవర్గ డివిజన్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు,పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలతో బయలుదేరిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ బిఅర్ఏస్ పార్టీ తలపెట్టిన చలో మేడిగడ్డ కు నేడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం అన్నారం బ్యారేజ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వినాయక్ నగర్ డివిజన్ లో శివనగర్ కాలనీ, టెలీకామ్ కాలనీ, కాకతీయ నగర్, దిన్ దయల్ నగర్ పలు కాలనీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. శివనగర్ కాలనీలో కాలనీ వాసులు డ్రైన్ బాక్స్ పెంచాలని అదేవిదంగా రోడ్డు సమస్యలు మరియు త్రీ ఫేస్ కరెంటు కావాలని కోరారు.

ఈ రోజు వినాయక్ నగర్ డివిజన్ లో శివనగర్ కాలనీ, టెలీకామ్ కాలనీ, కాకతీయ నగర్, దిన్ దయల్ నగర్ పలు కాలనీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. శివనగర్ కాలనీలో కాలనీ వాసులు డ్రైన్ బాక్స్ పెంచాలని అదేవిదంగా రోడ్డు సమస్యలు మరియు త్రీ ఫేస్ కరెంటు కావాలని కోరారు. టెలీకామ్ కాలనీ లో రోడ్డు కావాలని కాలనీ వాసులు కోరారు. కాకతీయ నగర్లో ప్రధానంగా […]

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ ARK హోమ్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు డ్రైనేజీ , నాలా పనులు, పారిశుద్ద నిర్వహణ చేయించాలని , బి . టి రోడ్లు , మెయిన్ రోడ్డు మీద కాలినడక నడిచే వృద్ధులు, పాదచారులు కోసం దారి ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, కుక్కల బెడద పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈరోజు (29-02-24) మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ ARK హోమ్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు డ్రైనేజీ , నాలా పనులు, పారిశుద్ద నిర్వహణ చేయించాలని , బి . టి రోడ్లు , మెయిన్ రోడ్డు మీద కాలినడక నడిచే వృద్ధులు, పాదచారులు కోసం దారి ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, కుక్కల బెడద పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి […]

ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని శ్రీనగర్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

శ్రీనగర్ కాలనీలోని ఉన్నత అధికారులతో కలిసి మురుగునీటి మరియు కెమికల్ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల బాధపడుతున్నామని డ్రైనేజ్ తో బాధపడుతున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యే గారికి విన్నవించారు. ఎమ్మెల్యే గారు కాలనీలోకి పర్యటిస్తూ తమ సమస్యలను సత్వరమే పరిష్కరించేటట్టు చూస్తానని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిజిఎం అశ్రిత, జిహెచ్ఎంసి ఏ ఈ శ్రీకాంత్, మేనేజర్ వేణు, శ్రీనివాస్, సానిటైజర్ సూపర్వైజర్ శ్రీనివాస్ కాలనీవాసులు నయీమ్, అయూబ్, హాజీబ్ పాషా, మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.

సుచిత్రలోని విల్నేస్ హాస్పిటల్ వారి 6వ బ్రాంచ్ ను ప్రారంబించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.

28-02-24: ఈ రోజు మధ్యాహ్నం సుచిత్రలోని విల్నేస్ హాస్పిటల్ వారి 6వ బ్రాంచ్ ను ప్రారంబించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. విల్ల్నేస్ హాస్పిటల్ వ్యవస్థాపకులు ఎండీ సుమన్ గౌడ్, ఎండీ అర్శద్, ఎండీ వివేకానంద రెడ్డి నూతనంగా సుచిత్రాలోని 6వ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో విల్నెస్ ఆసుపత్రి సిబ్బంది […]

మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ డివిజన్ కనాజిగుడ కు చెందిన విజయ కుమారి అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,50,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు విజయ కుమారి కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ డివిజన్ కనాజిగుడ కు చెందిన విజయ కుమారి అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,50,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు విజయ కుమారి కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.  

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ శ్రీ ధాం వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు బాక్స్ డ్రైనేజీ , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్క్ అభివృద్ది , సి సి రోడ్లు ఏర్పాటు చేయాలని పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు

27-02-24: ఈరోజు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ శ్రీ ధాం వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు బాక్స్ డ్రైనేజీ , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్క్ అభివృద్ది , సి సి రోడ్లు ఏర్పాటు చేయాలని పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. ఈ యెక్క కార్యక్రమంలో […]

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గౌతమ్ నగర్ డివిజన్ గౌతమ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు త్రాగునీరు , స్పీడ్ బ్రేకర్స్, విద్యుత్ స్తంభాలు, స్పోర్ట్స్ మెటీరియల్స్, ట్రాఫిక్, పారిశుద్యం, బస్ సౌకర్యం, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

27-02-24: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గౌతమ్ నగర్ డివిజన్ గౌతమ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారి కాలనీ సమస్యలు త్రాగునీరు , స్పీడ్ బ్రేకర్స్, విద్యుత్ స్తంభాలు, స్పోర్ట్స్ మెటీరియల్స్, ట్రాఫిక్, పారిశుద్యం, బస్ సౌకర్యం, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని పలు సమస్యలను పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే గారు సానుకూలంగా […]