Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మహాత్మా గాంధీ గారి వర్ధంతి: నివాళులు అర్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి

వినాయక నగర్ డివిజన్: పేద ప్రజలకు అండగా ఉంటా, న్యాయపరంగా పోరాటం చేస్తా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు : మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

వినాయక నగర్ డివిజన్ తారకరామా నగర్ , దినకర్ నగర్ ప్రాంతంలో గల రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల నివాసాలకు సంబంధించి రైల్వే శాఖ వారి నుండి నోటీసులు పంపగా పేద ప్రజలు స్థానిక కాలనీవాసులతో కలిసి పర్యటించి రైల్వే ట్రాక్ సమీపంలో గల ఇండ్ల నివాసాలను పరిశీలించి స్థానికుల సమస్యలు తెలుసుకుని భయాందోళనకు గురై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీ తరఫున న్యాయపోరాటం చేస్తానని మీకు అండగా నేనుంటానని భరోసా […]

నేరేడ్మెట్: ఈరోజు నేరేడ్మెట్ డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ (మరుగుదొడ్లు )ల నిర్మాణం పనులను ప్రిన్సిపల్ గారితో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

నేరేడ్మెట్: ఈరోజు(29-01-2024) నేరేడ్మెట్ డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ (మరుగుదొడ్లు )ల నిర్మాణం పనులను ప్రిన్సిపల్ గారితో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతిర్మయి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.  

సీఎం రిలీఫ్ ఫండ్: లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈరోజు (29-01-2024) మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి లు వరుసగా బేబీ అక్షర రూ .1,00,000/-, సత్యనారాయణ రూ .1,50,000/-, కస్తూరి రూ .1,00,000/- విలువగల మంజూరైన పత్రాలను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.    

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి (రూ .75,000/-) విలువగల మంజూరైన పత్రాన్ని లబ్ధిదారుడు మనోజ్ కుటుంబం సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

28-01-24: మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక్ నగర్ కాలనీకి చెందిన మనోజ్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి (రూ .75,000/-) విలువగల మంజూరైన పత్రాన్ని లబ్ధిదారుడు మనోజ్ కుటుంబం సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

మచ్చ బొల్లారం డివిజన్: ఈరోజు మచ్చ బొల్లారం డివిజన్లో విస్తృతంగా పర్యటించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి

మచ్చ బొల్లారం డివిజన్: ఈరోజు మచ్చ బొల్లారం డివిజన్లోని జేఏసీ కాలనీ శ్రీ సాయి సూర్య ఎన్క్లవ్ ఫేస్ 1, 2 కాలనీ , మురళీకృష్ణ కాలనీ, న్యూ ద్వారకాపురి కాలనీ , ఎంఈఎస్ కాలనీ , కాశిపురం కాలనీ, శ్రీనివాసిక కాలనీ, గ్రీన్లాండ్ ఎంక్లవ్, శాన్వి హోమ్స్ ,కాలనీలలో జేఏసీ కాలనీ అధ్యక్షుడు మన్మధ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కాలనీ అధ్యక్షులతో విస్తృతంగా పర్యటించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు […]

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అల్వాల్ జేఏసీ కాలనీలో పర్యటించి తెలుసుకున్న డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలు

ఈరోజు (27-01-24) మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అల్వాల్ జేఏసీ కాలనీలో పర్యటించి తెలుసుకున్న డ్రైనేజీ, త్రాగునీరు సమస్యలను జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ గారికి డ్రైనేజీ, డ్రైనేజీ అవుట్ లెట్, త్రాగునీరు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేసి సమస్యలను పరిష్కరించాల్సిందిగా జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ గారికి వినతి పత్రాలను అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో జలమండలి […]

పేద ప్రజలకు అండగా ఉంటా, న్యాయపరంగా పోరాటం చేస్తా: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

వినాయక నగర్ డివిజన్ లోని తారకరామా నగర్ , దినకర్ నగర్ ప్రాంతంలో గల రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల నివాసాలకు సంబంధించి రైల్వే శాఖ వారి నుండి నోటీసులు పంపగా పేద ప్రజలు భయాందోళనకు గురై ఈరోజు ఆ నోటీసులు తీసుకొని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి ప్రజలు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉంటానని […]

శ్రీ అయోధ్య శ్రీరామ విజయోత్సవాలలో భాగంగా మల్కాజ్గిరి నియోజక వర్గంలోని వివిధ దేవాలయలలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు శ్రీ అయోధ్య శ్రీరామ విజయోత్సవాలు లలో భాగంగా మల్కాజ్ గిరి నియోజక వర్గంలోని వివిధ దేవాలయలలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమలలో స్థానిక కార్పొరేటర్లు శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సబితా అనిల్ కిషోర్ , మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, బి అర్ ఎస్ నాయకులు దోలి రమేష్, ఢిల్లీ పరమేశ్, సతీష్ , మల్లేష్ గౌడ్ , వి […]