అనసూయ గార్డెన్ అత్వెల్లి లో శ్రీ చైతన్య స్కూల్ కొంపల్లి బ్రాంచ్-2 వారి అనువల్ డే కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు.
ఈ రోజు (03-03-2024) సాయంత్రం అనసూయ గార్డెన్ అత్వెల్లి లో శ్రీ చైతన్య స్కూల్ కొంపల్లి బ్రాంచ్-2 వారి అనువల్ డే కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య…