Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

వినాయక నగర్ డివిజన్: పేద ప్రజలకు అండగా ఉంటా, న్యాయపరంగా పోరాటం చేస్తా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు : మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

వినాయక నగర్ డివిజన్ తారకరామా నగర్ , దినకర్ నగర్ ప్రాంతంలో గల రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల నివాసాలకు సంబంధించి రైల్వే శాఖ వారి నుండి నోటీసులు పంపగా పేద ప్రజలు స్థానిక కాలనీవాసులతో కలిసి పర్యటించి రైల్వే ట్రాక్ సమీపంలో గల ఇండ్ల నివాసాలను పరిశీలించి స్థానికుల సమస్యలు తెలుసుకుని భయాందోళనకు గురై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీ తరఫున న్యాయపోరాటం చేస్తానని మీకు అండగా నేనుంటానని భరోసా […]

నేరేడ్మెట్: ఈరోజు నేరేడ్మెట్ డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ (మరుగుదొడ్లు )ల నిర్మాణం పనులను ప్రిన్సిపల్ గారితో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

నేరేడ్మెట్: ఈరోజు(29-01-2024) నేరేడ్మెట్ డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ (మరుగుదొడ్లు )ల నిర్మాణం పనులను ప్రిన్సిపల్ గారితో కలిసి పరిశీలించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతిర్మయి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.  

సీఎం రిలీఫ్ ఫండ్: లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈరోజు (29-01-2024) మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి లు వరుసగా బేబీ అక్షర రూ .1,00,000/-, సత్యనారాయణ రూ .1,50,000/-, కస్తూరి రూ .1,00,000/- విలువగల మంజూరైన పత్రాలను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.    

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి (రూ .75,000/-) విలువగల మంజూరైన పత్రాన్ని లబ్ధిదారుడు మనోజ్ కుటుంబం సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

28-01-24: మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక్ నగర్ కాలనీకి చెందిన మనోజ్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి (రూ .75,000/-) విలువగల మంజూరైన పత్రాన్ని లబ్ధిదారుడు మనోజ్ కుటుంబం సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.