Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,10,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు రాణి లావణ్య కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈరోజు(21-02-2024) మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మౌలాలి డివిజన్ కు చెందిన రాణి లావణ్య అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,10,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు రాణి లావణ్య కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

Gallery

Latest News