Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి పత్రన్ని లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి

నేరేడ్ మేట్ :

ఈరోజు నేరేడ్ మేట్ డివిజన్ యాప్రాల్ రిజిస్ట్రేషన్ కాలనీకి చెందిన ఏ వి ఎస్ శర్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ 1,50,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మీనా ఉపేందర్ రెడ్డి జవహర్ నగర్ ముర్గేష్ , మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,బి ఆర్ ఎస్ నాయకులు రావుల అంజయ్య, బద్దం పరుశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, మధుసూదన్ రెడ్డి, శివ కుమార్, బాల కృష్ణ, చిందం శ్రీనివాస్, ఫరీద్, శంకర్ , రమేష్, సతీశ్, గణేష్, కృష్ణా, శ్రీనివాస్ బి ఆర్ ఎస్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Gallery

Latest News