Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమవేశంలో మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో పలు ప్రజా సమస్యలను GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ గారికి వినతులను కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి అందజేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

హైదరాబాద్:(19-02-2024) ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమవేశంలో మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో పలు ప్రజా సమస్యలను GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ గారికి వినతులను కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి అందజేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు  

హైదరాబాద్: ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమవేశంలో పాలుగొని మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో పలు ప్రజా సమస్యలు లేవనెత్తి మేయర్, కమిషనర్ గార్ల దృష్టి తీసుకెళ్లిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

హైదరాబాద్: ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమవేశంలో పాలుగొని మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో పలు ప్రజా సమస్యలు లేవనెత్తి మేయర్, కమిషనర్ గార్ల దృష్టి తీసుకెళ్లిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో ముఖ్యంగా 1.కన్వర్జేషన్ మీటింగ్ పెట్టడం లేదు , బడ్జెట్ శాంక్షన్ అయ్యి ఉండి పనులు చేపట్ట లేకపోతున్నాము దానికి ఉదాహరణగా మల్కాజిగిరి నియోజకవర్గం లో ఆరు UPHC సెంటర్లు కొరకు […]

యూనిటీ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్కు ముఖ్యఅతిథిగా హాజరైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈ రోజు (18-02-2024) సాయంత్రం తిరుమలగిరిలో యూనిటీ స్పోర్ట్స్ వారు నిర్వహిస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ లూయిస్ అరుణ్ రాజ్, ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ జాచారియస్, జనరల్ సెక్రెటరీ మైకేల్ అంటూనే అబ్రహం అంటోని, ట్రెజరర్ రేమండ్ హార్వుడ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టిన రోజు వెడుకలు

మల్కాజ్ గిరి చౌరస్తా: ఈ రోజు తెలంగాణ సాధకుడు, అపర భగీరధుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టిన రోజు సందర్భంగా మల్కాజ్ గిరి చౌరస్తా లో కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బద్దం పరుశురాం రెడ్డి , , జీ. కే హనుమంత్ రావు చిన్న యాదవ్ గార్ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యమకారులు , బి […]

సంత్ సేవాలాల్ మహారాజ్ గారి ఆశయ సాధనలో నడవాలి- మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్గిరి నియోజకవర్గ 135 డివిజన్ వెంకటాపూరం ఇంద్రనగర్ లోనే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 285 జయంతి సందర్భంగా బంజర నాయకులు ఏర్పాటు చేసిన బోగ్ బండార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్,రాము యాదవ్, బంజారా నాయకులు మున్యా, రవి, రాజు గోపాల్, హల్యా, బాలు స్థానిక నాయకులు సురేష్ పోచయ్య […]

ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కు చెందిన భవాని సాయి రాం సింగ్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,20,000/- విలువగల మంజూరైన పత్రన్ని అందచేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి

ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కు చెందిన భవాని సాయి రాం సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,20,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారుడు భవాని సాయి రాం సింగ్ కు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

30 ఏళ్లుగా ఉంటున్న పేద ప్రజలకు న్యాయం చేయండి : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

సికింద్రాబాద్: వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దినకరన్ నగర్, తారకరామా నగర్ బస్తీలలో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి రైల్వే శాఖ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల ఏడవ తేదీన రైల్వే అధికారి ఏడిఆర్ఎం గోపాల్ , వినతి పత్రం అందజేయగా ఈరోజు మరోసారి సమావేశమై చర్యలు తీసుకుంటామని తెలుపగా బస్తీ వాసులతో కలిసి రైల్వే అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేయాలని కోరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి […]

కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా ? మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ప్రతిపక్ష నేత కేసీఆర్ పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ లో మాట్లాడతామంటే ఆవకాశం ఇవ్వలేదు ..బయట మీడియా తో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు. అయితే అక్కడ అందరూ ఎమ్మెల్యేలు నేలపై బైఠాయించారు. ఈ సందర్భంగా- మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని పొద్దున లేస్తే ప్రతిపక్ష నాయకులను తిట్టడం తప్ప , ఏమీ చేయడం […]

లయోలా అకాడమీ డిగ్రీ, పీ జీ కళాశాల లోని ఇనిగో హాల్ లో జరిగిన ఇనాగ్రల్ సెర్మోని ఆఫ్ NEGOTIUM 2K24 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

అల్వాల్: ఈ రోజు లయోలా అకాడమీ డిగ్రీ, పీ జీ కళాశాల లోని ఇనిగో హాల్ లో జరిగిన ఇనాగ్రల్ సెర్మోని ఆఫ్ NEGOTIUM 2K24 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై ఏ విషయానికి అధైర్య పడకుండా ముందుకు వెళ్లాలని స్ఫూర్తి ద్వారకమైన ఉపన్యానం చేసి విద్యార్థులలో ఆత్మ స్థైర్యం నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో లయోలా అకాడమీ డిగ్రీ, పీ జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జోజి రెడ్డి, […]

నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీరే మాకు స్ఫూర్తి : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం: ఇటివల హైదరబాద్ గచ్చి బౌలి బాలయోగి స్టేడియంలో జరిగిన 5 వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 దేశంలోని వివిధ రాష్ట్రాల మాస్టర్ అథ్లెటిక్స్ చే వివిధ మార్చ్ రన్నింగ్ అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచి గెలుపొందిన మాస్టర్ అథ్లెటిక్స్ కు బహుమతులు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గారి చేతుల మీదుగా అందజేసి పెద్ద వయసులో మాస్టర్ అథ్లెటిక్స్ లో […]