Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

మల్కాజ్గిరి డివిజన్ నర్సింహ రెడ్డి నగర్ కు చెందిన మంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,00,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు మంగమ్మ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి

ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి డివిజన్ నర్సింహ రెడ్డి నగర్ కు చెందిన మంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,00,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు మంగమ్మ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

యాప్రాల్ నుంచి కీసరగుట్ట జాతరకు బస్సును ప్రారంభిస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీకి అనుకూలంగా యాప్రాల్ ప్రజల కోరిక మేరకు టీఎస్ ఆర్టీసీ హకీంపేట్ డిపోకు చెందిన ప్రత్యేక బస్సును యాప్రాల్ నుంచి కీసరగుట్టకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు.

08-03-2024: యాప్రాల్ నుంచి కీసరగుట్ట జాతరకు బస్సును ప్రారంభిస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీకి అనుకూలంగా యాప్రాల్ ప్రజల కోరిక మేరకు టీఎస్ ఆర్టీసీ హకీంపేట్ డిపోకు చెందిన ప్రత్యేక బస్సును యాప్రాల్ నుంచి కీసరగుట్టకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులను అనుకూలంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్న డిపో మేనేజర్ ని ఆర్టీసీ ఉద్యోగులను అభినందించారు. ఈ […]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మౌలాలిలోని గణేష్ నగర్ లో శక్తి మహిళా మండలి వారి కార్యాలయంలో సోదరీమణులతో కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈరోజు(08-03-2024) అంతర్జాతీయ మహిళా దినోత్సవంసందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మౌలాలిలోని గణేష్ నగర్ లో శక్తి మహిళా మండలి వారి కార్యాలయంలో సోదరీమణులతో కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మహిళా దినోత్సవ స్ఫూర్తిని అందిపుచ్చుకొని అతివలంతా ఆర్థికంగా బలంగా మారడంతో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లోనూ ఉన్నత స్థానాలకు చేరాలని మహిళా సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభా కాంక్షలు తెలియజేశారు.

మల్కాజ్ గిరి వసంతపురి కాలనీలో తెలంగాణ రాష్ట్ర ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్ర ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ డైరీ,పెద్దలను గౌరవించండి అనే స్టికర్లను అందజేశారు.

మల్కాజ్ గిరి : ఈరోజు(06-03-2024) మల్కాజ్ గిరి వసంతపురి కాలనీలో తెలంగాణ రాష్ట్ర ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్ర ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ డైరీ, పెద్దలను గౌరవించండి అనే స్టికర్ లను అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో గల శ్రీ విజయ దుర్గా దేవస్థానం లో గల శ్రీ పశుపతి నాథా లింగం మరియు నందీశ్వర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో గల శ్రీ విజయ దుర్గా దేవస్థానం లో గల శ్రీ పశుపతి నాథా లింగం మరియు నందీశ్వర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై ప్రత్యేక పూజలో పాల్గొని వేద ఆశీర్వచనం పొంది అనంతరం అన్నదాన వితరణ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు రావుల అంజయ్య, మురుగేష్, రాము యాదవ్, డోలి రమేష్, […]

ఈస్ట్ మారేడుపల్లి జలమండలి జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గం లోని గౌతమ్ నగర్ డివిజన్ లోని ఎత్తైన ప్రదేశాలు ఐ ఎన్ నగర్, జేఎల్ఎంఎస్ నగర్, హిల్ టాప్ కాలనీ, వెంకటేశ్వర నగర్, అన్నపూర్ణ సొసైటీ, మల్లికార్జున్ నగర్, గోపాల్ నగర్, గౌతమ్ నగర్ ,లకు త్రాగు నీరు సౌకర్యం కల్పించాలని, వేసవికాలంలో నీటి ఎద్దడిని నివారించాలని , వినతి పత్రం అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

ఈరోజు ఈస్ట్ మారేడుపల్లి జలమండలి జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గం లోని గౌతమ్ నగర్ డివిజన్ లోని ఎత్తైన ప్రదేశాలు ఐ ఎన్ నగర్, జేఎల్ఎంఎస్ నగర్, హిల్ టాప్ కాలనీ, వెంకటేశ్వర నగర్, అన్నపూర్ణ సొసైటీ, మల్లికార్జున్ నగర్, గోపాల్ నగర్, గౌతమ్ నగర్ ,లకు త్రాగు నీరు సౌకర్యం కల్పించాలని, వేసవికాలంలో నీటి ఎద్దడిని నివారించాలని , వినతి పత్రం అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ […]

హైదరాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయంలో మల్కాజ్ గిరి నియోజక వర్గం లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ శ్రీనగర్ కాలనీ డ్రైనేజ్ సమస్య, బొల్లారం బజార్ రైల్వే ట్రాక్ సమీపంలో గల కొత్త బస్తీ RUB డ్రైనేజ్ సమస్యల గురించి రైల్వే డివిజనల్ మేనేజర్ GHMC Projects ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు

హైదరాబాద్ : ఈరోజు హైదరాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయంలో మల్కాజ్ గిరి నియోజక వర్గం లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ శ్రీనగర్ కాలనీ డ్రైనేజ్ సమస్య, బొల్లారం బజార్ రైల్వే ట్రాక్ సమీపంలో గల కొత్త బస్తీ RUB డ్రైనేజ్ సమస్యల గురించి రైల్వే డివిజనల్ మేనేజర్ GHMC Projects ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో ముఖ్యంగా మౌలాలి […]

మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .100,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు మోనికా ప్రియ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి సత్తి రెడ్డి నగర్ కాలనీ కు చెందిన మోనికా ప్రియ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .100,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు మోనికా ప్రియ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

అల్వాల్ మున్సిపల్ కార్యాలయం వద్ద BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపుమేరకు LRS విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు

ఈరోజున అల్వాల్ మున్సిపల్ కార్యాలయం వద్ద భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపుమేరకు LRS విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం బి సి ఛైర్మన్ నంది […]

గుండ్ల పోచంపల్లిలో మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే గారు జీతాల పెంపు, బోనస్ కోత, క్యాంటీన్, పని ఒత్తిడి తదితర అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు.

ఈరోజు(05-03-2024) మధ్యాహ్నం గుండ్ల పోచంపల్లిలో మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మయోరా ఇండియా లిమిటెడ్ కంపెనీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే గారు జీతాల పెంపు, బోనస్ కోత, క్యాంటీన్, పని ఒత్తిడి తదితర అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం కార్మికులు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. యూనియన్ అధ్యక్షునిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ […]