Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

30 ఏళ్లుగా ఉంటున్న పేద ప్రజలకు న్యాయం చేయండి : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

సికింద్రాబాద్: వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దినకరన్ నగర్, తారకరామా నగర్ బస్తీలలో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి రైల్వే శాఖ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల ఏడవ తేదీన రైల్వే అధికారి ఏడిఆర్ఎం గోపాల్ , వినతి పత్రం అందజేయగా ఈరోజు మరోసారి సమావేశమై చర్యలు తీసుకుంటామని తెలుపగా బస్తీ వాసులతో కలిసి రైల్వే అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేయాలని కోరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం చేస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాలు అందజేసిన రైల్వే అధికారులు నోటీసులు ఇవ్వడం సరైనది కాదన్నారు . ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బద్దం పరశురామ్ రెడ్డి, రావుల అంజయ్య, సురేష్, ఫరీద్, శ్రీకాంత్, అమీర్, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

 

Gallery

Latest News