Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా కంటోన్…

[ad_1] తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ లోని ప్రభుత్వ పాఠశాలలో బోర్డ్ సభ్యులు @jmrtrs , @nalini_kiran_venkat_rao , @pyarasani_shyam_kumar మరియు నాయీమ్ గార్లతో కలిసి వేడుకలు నిర్వహించి విద్యార్థులకు పుస్తకాలు మరియు యూనిఫామ్ లను అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతి బాటలో ముందుకు సాగుతుంది. #TelanganaFormation #TelanganaTurns10 [ad_2] Source

నేడు శ్రీ పూరి #Jagannath రథోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ లోని ఇస్కాన్ దేవాలయంల…

[ad_1] నేడు శ్రీ పూరి #Jagannath రథోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ లోని ఇస్కాన్ దేవాలయంలో స్వామి వారిని దర్శించుకొని రథయాత్రలో @jmrtrs గారితో కలిసి పాల్గొనడం జరిగింది. #JagannathRathYatra [ad_2] Source

చేరిగిపోనిది నీ ఘనత .. మరువలేనిది నీ మమత.. మీరు లేని లోటు తీర్చలేనిది.. కంటోన్మె…

[ad_1] చేరిగిపోనిది నీ ఘనత .. మరువలేనిది నీ మమత.. మీరు లేని లోటు తీర్చలేనిది.. కంటోన్మెంట్ ప్రజలకు మీరు చేసిన సేవ మరువలేనిది.. మీరు ఎల్లప్పుడూ మా అందరి హృదయాలలో కొలువై ఉంటారు.. స్వర్గీయ వార్డ్ 3 బోర్డ్ సభ్యులు శ్రీ ప్రభాకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. #restinpeace [ad_2] Source

నేడు #MTAR కంపనీ కార్మిక సోదరులతో ఆత్మీయసభ నిర్వహించి కార్మిక సోదరులు ఎదుర్కొంటు…

[ad_1] నేడు #MTAR కంపనీ కార్మిక సోదరులతో ఆత్మీయసభ నిర్వహించి కార్మిక సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో విజయధ్వజాన్ని ఎగరేసి మన హక్కుల సాధనకై పోరాడుదాం.✊🏻 [ad_2] Source

కీసర మండలం భోగారం గ్రామంలో శ్రీ పిట్టల గండి మైసమ్మ ఆలయంలో నిషాద [పిట్టల] సంఘం వా…

[ad_1] కీసర మండలం భోగారం గ్రామంలో శ్రీ పిట్టల గండి మైసమ్మ ఆలయంలో నిషాద [పిట్టల] సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సంచార తెగల సంక్షేమానికి అమ్మవారి దీవెనలు తోడుండలని కోరుకుంటున్నాను. [ad_2] Source

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుత్బుల్లాహ్ పూర్ నియోజకవర్గ నికి చెందిన …

[ad_1] ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుత్బుల్లాహ్ పూర్ నియోజకవర్గ నికి చెందిన మలోతు రాజు గారి కుటుంబానికి గౌరవ శాసనసభ్యులు @kp__vivekanand గారితో మరియు #BRTU టాక్సీ సెక్టార్ వారి ఆధ్వర్యంలో ₹5,00,000 చెక్ ను అందించడం జరిగింది. #thankyouKCR [ad_2] Source

ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో మల్టీపర్పస్ హాల్‌ను మంత్రివర్యులు శ్రీ @ktrtrs , @…

[ad_1] ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో మల్టీపర్పస్ హాల్‌ను మంత్రివర్యులు శ్రీ @ktrtrs , @chmallareddybrs , @bethi_subhas_reddy , @naveenktrs, @bandari_lakshma_reddy , @bonthurammohan , మరియు ఇతర నయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది. హాలులో 1000 మందికి వసతి కల్పించే విశాలమైన సామర్థ్యంతో పాటు డైనింగ్ హాల్, లాన్ మరియు అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి. [ad_2] Source