Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,50,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారుడు హనుమంతు రావు కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ వెంకటేశ్వర నగర్ కు చెందిన హనుమంతు రావు అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,50,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారుడు హనుమంతు రావు కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డోలీ రమేష్, శ్రీనివాస్ తదతరులు పాలుగొన్నరు.

Gallery

Latest News