ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి డివిజన్ నర్సింహ రెడ్డి నగర్ కు చెందిన మంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,00,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారురాలు మంగమ్మ కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.
![](https://marrirajasekhar.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-12-at-10.50.15.jpeg)