Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా కంటోన్…

[ad_1]

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ లోని ప్రభుత్వ పాఠశాలలో బోర్డ్ సభ్యులు @jmrtrs , @nalini_kiran_venkat_rao , @pyarasani_shyam_kumar మరియు నాయీమ్ గార్లతో కలిసి
వేడుకలు నిర్వహించి విద్యార్థులకు పుస్తకాలు మరియు యూనిఫామ్ లను అందించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతి బాటలో ముందుకు సాగుతుంది.

#TelanganaFormation #TelanganaTurns10

[ad_2]

Source

Gallery

Latest News