Marri Rajasekhar Reddy

MLA Malkajgiri

ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కు చెందిన భవాని సాయి రాం సింగ్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,20,000/- విలువగల మంజూరైన పత్రన్ని అందచేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి

ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కు చెందిన భవాని సాయి రాం సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి రూ .1,20,000/-, విలువగల మంజూరైన పత్రన్ని లబ్ధిదారుడు భవాని సాయి రాం సింగ్ కు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు.

Gallery

Latest News